పెరుగుతున్న కేసులు.. బూస్టర్ డోసుపై కేంద్రం కీలక నిర్ణయం

Booster Dose Gap: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు కుదించింది. ప్రస్తుతం రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తైన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నారు. ఇకపై 6 నెలల వ్యవధి దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By July 06, 2022 at 11:51PM
By July 06, 2022 at 11:51PM
No comments