Breaking News

పెరుగుతున్న కేసులు.. బూస్టర్ డోసుపై కేంద్రం కీలక నిర్ణయం


Booster Dose Gap: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు కుదించింది. ప్రస్తుతం రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తైన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నారు. ఇకపై 6 నెలల వ్యవధి దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

By July 06, 2022 at 11:51PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-vaccination-gap-between-second-covid-jab-and-booster-dose-reduced-from-9-to-6-months/articleshow/92708879.cms

No comments