భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 17 వేలకుపైగా..

భారత్లో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. గత 24 గంటల్లో 17 వేేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో దాదాపు 15 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
By July 02, 2022 at 11:14AM
By July 02, 2022 at 11:14AM
No comments