Breaking News

Taliban ప్రతినిధులతో కాబూల్‌లో భారత దౌత్య బృందం భేటీ.. ఏడాది తర్వాత తొలిసారి


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాలు అక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత దౌత్య సిబ్బంది అక్కడి నుంచి వచ్చేశారు. ఈ నేపథ్యంలో మొదటిసారి భారత దౌత్య సిబ్బంది కాబూల్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దౌత్య సంబంధాలను తిరిగి క్రియాశీలకం చేయాలని, అఫ్గన్‌కు దౌత్య సేవలను అందివ్వాలని తాలిబన్ సీనియర్ నేతలు ఆకాంక్షించారు. అయితే, భారత్ ప్రతినిధుల దీనిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు.

By June 03, 2022 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-team-visit-in-afghanistan-talks-for-taliban-after-1st-time-since-withdrew-embassy-staff/articleshow/91973444.cms

No comments