Breaking News

ఫ్లైట్‌లో ప్రయాణికుడికి అస్వస్థత.. చికిత్స అందించిన కేంద్రమంత్రి


విమానంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అదే విమానంలో ఉన్న కేందమంత్రి చికిత్స చేశారు. రోగికి ఉపశమనం కలిగించారు. ఆయన అప్పటికే వైద్య రంగంలో అనుభవం ఉండడంతో ఆ పని చేశారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రాథమిక చికిత్స చేయడంపై తోటి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎయిరిండియా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపింది.

By June 19, 2022 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/passenger-takes-ill-in-air-india-flight-union-minister-to-rescue/articleshow/92314666.cms

No comments