Bharat Gaurav Train దేశంలో పట్టాలెక్కిన తొలి ప్రయివేట్ రైలు.. దీని ప్రత్యేకలు ఇవే

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వేలు గుర్తింపు పొందాయి. బ్రిటిషర్ల కాలం నుంచి ప్రభుత్వ సంస్థగానే ఇది కొనసాగుతోంది. అయితే, మొదటిసారి ప్రయివేట్ సంస్థలకు రైలు మార్గాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి ప్రయివేట్ రైలును జూన్ 14న ప్రారంభించారు. కోయంబత్తూరు నుంచి షిర్డీకి తొలి రైలును నడపటం విశేషం. ఇందులో అధునాతన సౌకర్యాలు, ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ఛార్జీలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి.
By June 15, 2022 at 07:58AM
By June 15, 2022 at 07:58AM
No comments