9 ఏళ్లకే మా నాన్నను కోల్పోయా.. ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్ ఎమోషనల్

గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన మూవీ 'పక్కా కమర్షియల్'. జులై 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు.
By June 26, 2022 at 09:29AM
By June 26, 2022 at 09:29AM
No comments