Breaking News

దేశంలో భారీగా కరోనా కేసులు.. నిన్నటి కంటే 40 శాతం మేర పెరుగుదల


దేశంలో మరోసారి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క రోజులోనే వెయ్యికిపైగా ఎక్కువ కేసులు పెరిగాయి. ముంబయిలో కరోనా మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అక్కడ పాజిటివిటీ భారీగా పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టింగ్ సంఖ్యను పెంచాలని అధికారులకు ఉన్నతస్థాయిలో ఆదేశాలు వచ్చాయి. పుణేలో ఒమిక్రాన్ సిస్టర్ వేరియంట్ కేసులు బీఏ4, బీఏ 5 ఏడుగురిలో నిర్ధారణ అయ్యింది. ఈ వేరియంట్ వల్లే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నట్టు భావిస్తున్నారు.

By June 02, 2022 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-3712-new-covid-19-cases-and-five-deaths-in-last-24-hours/articleshow/91955264.cms

No comments