పీల్చే గాలే ప్రాణం తీస్తోంది.. కాలుష్య మరణాల్లో భారత్ టాప్.. మోగుతున్న డేంజర్ బెల్స్

మనం పీల్చే గాలే మనల్ని చంపేస్తోంది. కాలుష్యంగా 2019లో మన దేశంలో 23 లక్షల మంది అకాల మరణం చెందగా.. వాయు కాలుష్యం కారణంగానే 17 లక్షల మంది ప్రాణాలు వదిలారు. కాలుష్య మరణాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య మరణాల్లో మన తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. వాయు కాలుష్యం కారణంగా చైనాలో 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో కాలుష్యం కారణంగా 90 లక్షల మంది బలయ్యారు.
By May 18, 2022 at 08:55AM
By May 18, 2022 at 08:55AM
No comments