దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. నిన్న ఎన్ని కేసులు వచ్చాయంటే?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రోజూ 5 లక్షలలోపు నిర్ధారణ పరీక్షలు దేశంలో నిర్వహిస్తున్నారు. అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ వీక్లీ పాజిటివిటీ రేటు తక్కువగా ఉండగా.. గురువారం ఇది రోజువారీ సగటును దాటేసింది. ఇక, ఢిల్లీలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో 40 రోజుల తర్వాత మళ్లీ 200కిపైగా కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
By May 06, 2022 at 10:38AM
By May 06, 2022 at 10:38AM
No comments