Breaking News

ఢిల్లీని వణికించిన పిడుగుల వర్షం.. రాజ్‌నాథ్ విమానం సహా పలు విమానాలు మళ్లింపు


ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు సమీపించింది. రాజధానిలో ఈ స్థాయి ఎండలు నమోదుకావడం గత వందేళ్లలో ఇదే మొదటిసారని నిపుణులు అంటున్నారు. ఢిలీ, పరిసర ప్రాంతాల్లోని జనం పగలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో సూర్యతాపం నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ శుక్రవారం భారీ వర్షం కురిసింది. పిడుగులతో కూడిన వర్షంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

By May 21, 2022 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/heavy-rain-and-thunderstorm-lashes-delhi-defence-minister-flight-among-11-diverted/articleshow/91699385.cms

No comments