Breaking News

నిన్నటి కంటే 25 శాతం పెరిగిన కరోనా కేసులు.. ఢిల్లీలో 6 శాతానికి పాజిటివిటీ


దేశంలో కరోనా వైరస్ తీవ్రతలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. వారంతంలో పరీక్షలు తగ్గడం వల్ల దీని ప్రభావం కేసులపై ఉంటోంది. మంగళవారంతో పోల్చితే బుధవారం 25 శాతానికిపైగా కేసులు పెరిగాయి. సెలవు కావడంతో టీకా పంపిణీ కూడా నెమ్మదిగా సాగింది. ఇప్పటి వరకూ దాదాపు 190 కోట్ల టీకా డోస్‌లను పంపిణీ చేశారు. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 6 శాతానికి సమీపించింది. అక్కడ కూడా ముందు రోజు కంటే 32 శాతం ఎక్కువ కేసులు వచ్చాయి.

By May 04, 2022 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-3205-new-covid-cases-and-31-deaths-in-24-hours/articleshow/91305259.cms

No comments