Breaking News

కరోనా మళ్లీ పెరుగుతోంది.. భారత్ సహా 16 దేశాలకు వెళ్లొద్దు: పౌరులపై సౌదీ ట్రావెల్ బ్యాన్


గడచిన రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోంది. టీకాలు, పలు చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా మహమ్మారి ముప్పు తొలగిపోలేదు. కొత్త రూపంలో దాడి చేస్తోంది. కేసులు తగ్గాయని ఊపిరిపీల్చుకుంటుండగా.. రూపం మార్చుకుని వయాప్తి చెందుతోంది. తాజాగా, గత కొన్ని రోజుల నుంచి భారత్ వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మంకీపాక్స్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ తన పౌరులకు కీలక సూచనలు చేసింది.

By May 23, 2022 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-arabia-bans-travel-to-india-and-15-other-countries-over-covid-re-surge/articleshow/91731625.cms

No comments