Breaking News

ముంబయిలో గుర్తించింది XE వేరియంటా? కాదా?: కేంద్రం, మహారాష్ట్ర మధ్య వివాదం


దక్షిణ ఆఫ్రికాలో మొదటిసారి వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్‌ ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్‌లు తాజాగా పుట్టుకొచ్చాయి. ఇటీవల బ్రిటన్‌లో గుర్తించిన XE హైబ్రిడ్ వేరియంట్‌.. భారత్‌లోకి ప్రవేశించినట్టు ముంబయి అధికారులు ప్రకటించడం ఆందోళనకు గురిచేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కొత్త వేరియంట్ ఉందని జన్యు పరీక్షల్లో తేలినట్టు అధికారులు ప్రకటించగా.. దీనిపై కేంద్రం అభ్యంతరం చెప్పింది. అది ఆ కొత్త వేరియంట్ కాదంది.

By April 07, 2022 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-reports-first-case-of-covid-xe-variant-and-centre-disagrees/articleshow/90700421.cms

No comments