ముంబయిలో గుర్తించింది XE వేరియంటా? కాదా?: కేంద్రం, మహారాష్ట్ర మధ్య వివాదం
దక్షిణ ఆఫ్రికాలో మొదటిసారి వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్ ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్లు తాజాగా పుట్టుకొచ్చాయి. ఇటీవల బ్రిటన్లో గుర్తించిన XE హైబ్రిడ్ వేరియంట్.. భారత్లోకి ప్రవేశించినట్టు ముంబయి అధికారులు ప్రకటించడం ఆందోళనకు గురిచేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కొత్త వేరియంట్ ఉందని జన్యు పరీక్షల్లో తేలినట్టు అధికారులు ప్రకటించగా.. దీనిపై కేంద్రం అభ్యంతరం చెప్పింది. అది ఆ కొత్త వేరియంట్ కాదంది.
By April 07, 2022 at 11:20AM
By April 07, 2022 at 11:20AM
No comments