శ్రీలంకలో ప్రజాగ్రహం.. రాత్రివేళ అధ్యక్ష నివాసం ముట్టడి.. తీవ్ర ఉద్రిక్తత
ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. జల విద్యుత్ కొరతతో ఆ దేశం విద్యుత్ కోతలు ఎదుర్కొంటోంది. రోజుకు 13 గంటల పాటు కోతలు అమలవుతున్నాయి. ఇక నుంచి విద్యుత్ ఆదా చేసేందుకు వీధి దీపాలను కూడా ఆర్పివేయనున్నట్లు గురువారం ఆ దేశం వెల్లడించింది. విద్యుత్ ఆదా చేసేందుకు దేశవ్యాప్తంగా వీధి దీపాలను ఆర్పేయాలని మేం ఇప్పటికే అధికారులను ఆదేశించామని అధికారులు పేర్కొన్నారు. అటు ప్రజలు సైతం పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By April 01, 2022 at 08:38AM
By April 01, 2022 at 08:38AM
No comments