మరో మలుపు తిరిగిన శ్రీలంక సంక్షోభం.. మూకుమ్మడిగా 26 మంది మంత్రులు రాజీనామా
శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకూ మరింత దుర్భరంగా మారుతున్నాయి. ప్రజా నిరసనలను ఉక్కుపాదం అణిచివేయడానికి రాజపక్సల కుటుంబం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించి, సైన్యానికి విశేష అధికారాలను కట్టబెట్టింది. అంతటితో ఆగకుండా వారాంతపు కర్ఫ్యూను కూడా విధించి ఎక్కడికక్కడ ఆందోళనలను అడ్డుకును ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే ప్రజలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇదే సమయంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By April 04, 2022 at 08:04AM
By April 04, 2022 at 08:04AM
No comments