Breaking News

వరుసగా మూడో రోజూ 2,500కిపైగా కేసులు.. 12 రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివిటీ


దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రెండు వారాల కిందటి వరకూ 1000కి దిగువన రోజువారీ కేసులు నమోదయ్యాయి. అయితే, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర వంటి 12 రాష్ట్రాల్లో మరోసారి కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరుకుంది. ఇక, దేశంలోనూ పాజిటివిటీ ఒకటికి సమీపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ మొదలయ్యింది. అయితే, జనవరి మూడో వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి.

By April 25, 2022 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-2541-coronavirus-cases-and-30-deaths-in-last-24-hours/articleshow/91064164.cms

No comments