కోవిడ్ కోరల్లో చైనా.. 13 వేలకుపైగా కేసులు నమోదు
మళ్లీ డ్రాగన్ కంట్రీ కష్టాల్లో పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దేశంలో ఆంక్షలు మొదలయ్యాయి. అలాగే నగరాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 13 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
By April 03, 2022 at 12:19PM
By April 03, 2022 at 12:19PM
No comments