గర్భిణి చనిపోతే హత్య కేసు.. పోలీసుల తీరుతో వైద్యురాలు ఆత్మహత్య
ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి హత్య కేసును నమోదుచేశారు. దీనికి కలత చెందిన గైనకాలజిస్ట్.. తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. తాను ఆమెను బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించానని, అయినా దేవుడు కరుణించకపోవడంతో చనిపోయిందని సూసైడ్ నోట్లో పేర్కొంది.
By March 31, 2022 at 10:31AM
By March 31, 2022 at 10:31AM
No comments