పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు కుట్ర.. పాక్ హెచ్చరికలతో కశ్మీర్లో హైఅలర్ట్!
కశ్మీర్లో ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్రణాళిక రచించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పుల్వామా తరహా మరో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భారత్ నిఘా వర్గాలకు పాక్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. కశ్మీర్లో ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్రణాళిక రచించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పుల్వామా తరహా మరో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భారత్ నిఘా వర్గాలకు పాక్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది.
By June 16, 2019 at 01:03PM
By June 16, 2019 at 01:03PM
No comments