Breaking News

నేడు ఏపీ క్యాబినెట్ తొలి భేటీ.. ప్రధాన అజెండా ఇదే!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుచేసి, ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలను ఈ పదవులను కట్టబెట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుచేసి, ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలను ఈ పదవులను కట్టబెట్టారు.

By June 10, 2019 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cabinet-first-meeting-today-at-secretariat/articleshow/69718808.cms

No comments