Breaking News

బావిలో దూకిన చెల్లి.. కాపాడేందుకు వెళ్లి ఇద్దరు సోదరులు మృతి


అమరచింత మండలం నందిమల్లకు చెందిన జ్యోతి అనే బాలిక ఇంట్లో గొడవపడింది.. ఆవేశంలో వెళ్లి బావిలో దూకేసింది. ఆమె బావిలో దూకడాన్ని గమనించిన సోదరులిద్దరూ కాపాడేందుకు ప్రయత్నించారు. అమరచింత మండలం నందిమల్లకు చెందిన జ్యోతి అనే బాలిక ఇంట్లో గొడవపడింది.. ఆవేశంలో వెళ్లి బావిలో దూకేసింది. ఆమె బావిలో దూకడాన్ని గమనించిన సోదరులిద్దరూ కాపాడేందుకు ప్రయత్నించారు.

By May 08, 2019 at 08:14PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/two-brothers-died-while-trying-rescue-their-sister-from-well-in-wanaparthy-district/articleshow/69238320.cms

No comments