Breaking News

దొంగతనం మోపిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య


శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన వెళ్లిన మిథ్లేష్ మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం కాన్పూర్-బాలామవ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తించారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన వెళ్లిన మిథ్లేష్ మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం కాన్పూర్-బాలామవ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తించారు.

By May 26, 2019 at 03:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/upset-over-wifes-allegations-man-commits-suicide/articleshow/69505032.cms

No comments