Breaking News

పాలమూరుకు కర్ణాటక నీరు.. సీఎం కుమారస్వామికి కేసీఆర్ థాంక్స్


కర్ణాటక సీఎం కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ థాంక్స్ చెప్పారు. పాలమూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ అభ్యర్థనను మన్నించింది.కర్ణాటక సీఎం కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ థాంక్స్ చెప్పారు. పాలమూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ అభ్యర్థనను మన్నించింది.

By May 03, 2019 at 06:12PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/karnataka-to-release-krishna-water-for-telangana-kcr-says-thanks/articleshow/69163588.cms

No comments