ఫలితాలకు ముందురోజే టీడీపీ నేత దారుణ హత్య.. డోన్లో ఉద్రిక్తత

కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్ మండలం మల్లెంపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్ మండలం మల్లెంపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
By May 22, 2019 at 12:53PM
By May 22, 2019 at 12:53PM
No comments