శ్రీకాకుళం: నదిలో విగతజీవులుగా ఇద్దరు మహిళలు, వారి కూతుళ్లు

ఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
By May 13, 2019 at 08:26PM
By May 13, 2019 at 08:26PM
No comments