భార్యతో గొడవపడి రైలును అరగంట ఆపేసిన తాగుబోతు

ఉదయం 7.40 గంటల సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు అటుగా వచ్చింది. పట్టాలపై బైక్ నిలిపి వ్యక్తి కూర్చుని ఉండటాన్ని గుర్తించిన రైలు డ్రైవర్ పెద్దగా హారన్ మోగించినా షణ్ముగవేల్ స్పందించలేదు. ఉదయం 7.40 గంటల సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు అటుగా వచ్చింది. పట్టాలపై బైక్ నిలిపి వ్యక్తి కూర్చుని ఉండటాన్ని గుర్తించిన రైలు డ్రైవర్ పెద్దగా హారన్ మోగించినా షణ్ముగవేల్ స్పందించలేదు.
By May 20, 2019 at 11:54AM
By May 20, 2019 at 11:54AM
No comments