Breaking News

ఎస్పీవై రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: పవన్ కళ్యాణ్


ఎస్పీవై మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంటి ఆవరణలో ఉన్న ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎస్పీవై మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంటి ఆవరణలో ఉన్న ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు.

By May 11, 2019 at 06:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-chief-pawan-kalyan-visits-spy-reddy-house-in-nandyal/articleshow/69283535.cms

No comments