బ్యాడ్న్యూస్... తెలంగాణలో మరో 3రోజులు వడగాలులే

ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పొడి వాతావరణం కారణంగా గాలిలో తేమ తగ్గి ఉక్కపోతలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పొడి వాతావరణం కారణంగా గాలిలో తేమ తగ్గి ఉక్కపోతలు పెరుగుతున్నాయని వెల్లడించింది.
By May 09, 2019 at 08:57AM
By May 09, 2019 at 08:57AM
No comments