తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఒక్క రోజే 16 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫణి తుఫాను తర్వాత ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఒక్క రోజే 16 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫణి తుఫాను తర్వాత ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఒక్క రోజే 16 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
By May 07, 2019 at 09:05AM
By May 07, 2019 at 09:05AM
No comments