చెట్టును ఢీకొట్టిన పికప్ వ్యాన్.. 10 మంది దుర్మరణం, 13 మందికి గాయాలు

పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ చెట్టును ఢీకొట్టడంతో ఒకే గ్రామానికి చెందిన పది మంది దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు.పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ చెట్టును ఢీకొట్టడంతో ఒకే గ్రామానికి చెందిన పది మంది దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు.
By May 09, 2019 at 10:29PM
By May 09, 2019 at 10:29PM
No comments