Breaking News

ND Tiwari: ఎన్డీ తివారి కొడుకు రోహిత్‌ది హత్యే.. కుటుంబసభ్యులపై అనుమానం!


ఉమ్మడి ఏపీకీ గవర్నర్‌గా పనిచేసి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ మూడు రోజుల కిందట ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనది సహజమరణం కాదని పోస్ట్‌మార్టంలో తేలింది.ఉమ్మడి ఏపీకీ గవర్నర్‌గా పనిచేసి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ మూడు రోజుల కిందట ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనది సహజమరణం కాదని పోస్ట్‌మార్టంలో తేలింది.

By April 20, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nd-tiwari-son-rohits-autopsy-report-suggests-unnatural-death/articleshow/68962033.cms

No comments