Breaking News

ISIS: భాగ్యనగరంలో మరోసారి ఉగ్రకలకలం.. ఎన్ఐఏ సోదాలు


ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శనివారం ఉదయం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శనివారం ఉదయం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.

By April 20, 2019 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nia-conducting-searches-in-hyderabad-in-is-module-case/articleshow/68963447.cms

No comments