24 ఏళ్ల వైరాన్ని మరిచి.. ములాయం-మాయావతి తొలిసారిగా.. బీజేపీ వల్లే వైరం-మైత్రి!

24 ఏళ్ల వైరాన్ని పక్కనబెట్టి ములాయం-మాయావతి తొలిసారి ఒకే వేదిక మీదకొచ్చారు. ములాయంను నిజమైన బీసీ నేతగా మాయావతి అభివర్ణించారు. భారీ మెజార్టీతో ఆయన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.24 ఏళ్ల వైరాన్ని పక్కనబెట్టి ములాయం-మాయావతి తొలిసారి ఒకే వేదిక మీదకొచ్చారు. ములాయంను నిజమైన బీసీ నేతగా మాయావతి అభివర్ణించారు. భారీ మెజార్టీతో ఆయన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
By April 19, 2019 at 10:20PM
By April 19, 2019 at 10:20PM
No comments