Breaking News

ఉపాధి హామీ కూలీలపై విరిగిపడిన మట్టిపెళ్లలు.. 10 మంది మృతి


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.

By April 10, 2019 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/many-people-died-due-to-clays-broken-in-mahabubnagar/articleshow/68808367.cms

No comments