‘సమయం’ ఎఫెక్ట్: కాశీబుగ్గ శివాలయానికి ‘మార్గం’ సుగమం.. భక్తుల హర్షం

కాశీబుగ్గ శివాలయం మౌలిక వసతుల అంశంపై సమయం ప్రచురించిన కథనానికి జీహెచ్ఎంసీ స్పందించింది. రూ.4.5 లక్షలు విడుదల చేసింది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు.కాశీబుగ్గ శివాలయం మౌలిక వసతుల అంశంపై సమయం ప్రచురించిన కథనానికి జీహెచ్ఎంసీ స్పందించింది. రూ.4.5 లక్షలు విడుదల చేసింది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
By March 04, 2019 at 11:00PM
By March 04, 2019 at 11:00PM
No comments