Breaking News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం


పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సమన్వయంతో ముందుకు సాగుతూ ముష్కరుల పనిపడుతున్నారు.పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సమన్వయంతో ముందుకు సాగుతూ ముష్కరుల పనిపడుతున్నారు.

By March 22, 2019 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-militants-have-been-gunned-down-in-four-separate-encounters-at-kashmir/articleshow/68517726.cms

No comments