ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలయ్యింది.
By March 22, 2019 at 10:16AM
By March 22, 2019 at 10:16AM
No comments