వేగం తీసిన ప్రాణం.. కర్ణాటకలో తొమ్మిది మంది దుర్మరణం

హోలీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరుగుప్రయాణంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని విజయపూర్ జిల్లా సిండగి తాలూకా చిక్కసిండగి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరుగుప్రయాణంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని విజయపూర్ జిల్లా సిండగి తాలూకా చిక్కసిండగి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
By March 22, 2019 at 12:18PM
By March 22, 2019 at 12:18PM
No comments