Breaking News

బీజేపీ నేత మురళీధర్‌రావుపై చీటింగ్ కేసు


కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ మోసం చేశారని.. రూ.2కోట్లలకుపైగా వసూలు చేశారన్న ఆరోపణలు. మురళీధర్‌రావు, మరో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ మోసం చేశారని.. రూ.2కోట్లలకుపైగా వసూలు చేశారన్న ఆరోపణలు. మురళీధర్‌రావు, మరో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

By March 27, 2019 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-bjp-leader-muralidhar-rao-and-8-others-booked-in-cheating-case/articleshow/68593710.cms

No comments