Breaking News

‘సైకిల్ గుర్తుకే..’ నామా నినాదాలతో కంగుతిన్న కార్యకర్తలు: వీడియో


టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు సైకిల్ గుర్తుకే.. అంటూ నినాదాలు చేశారు. దీంతో పక్కనున్న కార్యకర్తలు అవాక్కయ్యారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు సైకిల్ గుర్తుకే.. అంటూ నినాదాలు చేశారు. దీంతో పక్కనున్న కార్యకర్తలు అవాక్కయ్యారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

By March 27, 2019 at 11:11PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-mp-candidate-nama-nageswara-rao-raises-slogans-to-vote-for-tdp/articleshow/68604119.cms

No comments