కారులో మంటలు.. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు సజీవదహనం

ఆదివారం రాత్రి కారు.. అక్షరధామ్ ఫ్లై ఓవర్పైకి రాగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో.. రంజన మిశ్రా ఇద్దరు కూతుళ్లు సజీవదహనమయ్యారు.ఆదివారం రాత్రి కారు.. అక్షరధామ్ ఫ్లై ఓవర్పైకి రాగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో.. రంజన మిశ్రా ఇద్దరు కూతుళ్లు సజీవదహనమయ్యారు.
By March 11, 2019 at 01:14PM
By March 11, 2019 at 01:14PM
No comments