భార్య పెయింటింగ్ కోసం రూ.28 కోట్ల ఖర్చు.. ఆంటోనీపై విమర్శలు.. నిజమేంటి?
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకే ఆంటోనీ కీలకమైన రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అయితే ఆర్మీకి ఆయుధాలను సమకూర్చేందుకు నిధులు లేవని పేర్కొంటూనే భార్య ఎలిజబెత్ పెయింటింగ్స్ను రూ.28 కోట్లకు ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేశారని విమర్శలు వస్తున్నాయి.యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకే ఆంటోనీ కీలకమైన రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అయితే ఆర్మీకి ఆయుధాలను సమకూర్చేందుకు నిధులు లేవని పేర్కొంటూనే భార్య ఎలిజబెత్ పెయింటింగ్స్ను రూ.28 కోట్లకు ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేశారని విమర్శలు వస్తున్నాయి.
By March 26, 2019 at 05:50PM
By March 26, 2019 at 05:50PM
No comments