Breaking News

బీజేపీ అగ్ర నేతలకు రూ.1800 కోట్లు ముట్టజెప్పిన యడ్యూరప్ప.. కాంగ్రెస్ ఆరోపణలు


కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్లకుపైగా ముట్టజెప్పారని కాంగ్రెస్ ఆరోపించింది. కారవాన్ రిపోర్ట్‌లోని అంశాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్లకుపైగా ముట్టజెప్పారని కాంగ్రెస్ ఆరోపించింది. కారవాన్ రిపోర్ట్‌లోని అంశాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.

By March 22, 2019 at 03:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/yeddyurappa-paid-over-rs-1800-crores-to-bjp-leaders-congress-cites-a-report/articleshow/68521504.cms

No comments