Breaking News

Masood Azharకు వ్యతిరేకంగా.. భారత్‌కు బాసటగా రంగంలోకి ఫ్రాన్స్


పుల్వామా ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రంగంలో దిగుతోంది. భారత్‌కు బాసటగా ఐరాసలో ఫ్రాన్స్ నిలవనుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను ఐరాసలో ప్రవేశపెట్టనుంది.పుల్వామా ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రంగంలో దిగుతోంది. భారత్‌కు బాసటగా ఐరాసలో ఫ్రాన్స్ నిలవనుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను ఐరాసలో ప్రవేశపెట్టనుంది.

By February 19, 2019 at 08:03PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/france-to-move-proposal-at-un-to-put-masood-azhar-on-global-terrorist-list/articleshow/68067223.cms

No comments