Breaking News

పాక్ పర్యటన ముగించుకుని భారత్‌లో అడుగుపెట్టిన సౌదీ రాజు


పాక్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో అడుగుపెట్టారు. ప్రధాని మోదీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం మోదీ, సల్మాన్ భేటీ కానున్నారు.పాక్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో అడుగుపెట్టారు. ప్రధాని మోదీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం మోదీ, సల్మాన్ భేటీ కానున్నారు.

By February 19, 2019 at 10:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/saudi-arabia-crown-prince-mohammad-bin-salman-arrives-in-india/articleshow/68069178.cms

No comments