దేశమంతా విషాదంలో.. మోదీ, నితీష్ ముసిముసి నవ్వులు.. ఇందులో నిజమెంత?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పుల్వామా ఉగ్రదాడితో దేశమంతా విషాదంలో మునిగిపోతే ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీష్ కుమార్ హాయిగా నవ్వుకుంటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాడి తర్వాత దిగిన ఫొటోను కూడా షేర్ చేస్తున్నారు.పుల్వామా ఉగ్రదాడితో దేశమంతా విషాదంలో మునిగిపోతే ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీష్ కుమార్ హాయిగా నవ్వుకుంటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాడి తర్వాత దిగిన ఫొటోను కూడా షేర్ చేస్తున్నారు.
By February 19, 2019 at 05:00PM
By February 19, 2019 at 05:00PM
No comments