Breaking News

పుల్వామా ఎఫెక్ట్.. గతానికి భిన్నంగా మోదీ అడుగులు..


పుల్వామా దాడి ఎఫెక్ట్‌‌తో ప్రధాని మోదీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష భేటీకి ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌పై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది.పుల్వామా దాడి ఎఫెక్ట్‌‌తో ప్రధాని మోదీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష భేటీకి ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌పై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది.

By February 15, 2019 at 06:59PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nda-govt-calls-all-party-meet-after-pulwama-attack/articleshow/68012017.cms

No comments