Breaking News

ఎన్నికల్లో పోటీకి టీడీపీ ఎంపీ దూరం.. భార్యకు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు


అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల బరిలో ఉండనంటున్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును కోరిన తోట.అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల బరిలో ఉండనంటున్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును కోరిన తోట.

By February 19, 2019 at 01:52PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-thota-narasimham-meets-chandrababu-ask-jaggampeta-mla-ticket-for-his-wife/articleshow/68061343.cms

No comments