Breaking News

దేశం కోసం ఏకమైన మోదీ, రాహుల్.. అమర జవాన్లకు ఘన నివాళి


జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు యావత్ భారతావని ఘనంగా నివాళి అర్పిస్తోంది. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. అమర జవాన్లకు నివాళి అర్పించారు.జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు యావత్ భారతావని ఘనంగా నివాళి అర్పిస్తోంది. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. అమర జవాన్లకు నివాళి అర్పించారు.

By February 15, 2019 at 09:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-rahul-gandhi-and-others-pay-tributes-to-martyred-soldiers-in-delhi/articleshow/68014021.cms

No comments