Breaking News

అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాం.. బీ కేర్‌ఫుల్: KTR


టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ చాలా చోట్ల తగ్గిందని, తమకే చాలా నష్టం జరిగిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ చాలా చోట్ల తగ్గిందని, తమకే చాలా నష్టం జరిగిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

By December 30, 2018 at 04:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-will-win-16-lok-sabha-seats-ktr-confident-on-general-elections/articleshow/67310287.cms

No comments